BJP’s MLA Shopping: TRS stages protests across Telangana
Hyderabad, Oct.27 (NSS): Accusing the Bharatiya Janata Party (BJP) of trying to purchase four TRS MLAs, the ruling party leaders and activists staged protests across the State on Thursday.
The TRS leaders burnt the effigies of Prime Minister Narendra Modi and BJP and staged road blockade programmes at various places in Telangana.
TRS MLAs Balka Suman and Dasyam Vinay Bhaskar staged protest at Chandur mandal headquarters in Munugodu Assembly constituency and later, burnt the effigy of Narendra Modi.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలానే కుతంత్రంతో, నలుగురు ఎమ్మెల్యేలకి 4వందల కోట్లతో ప్రలోభ పెట్టడాన్ని నిరసిస్తూ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ శవయాత్ర నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పార్టీ శ్రేణులు.#TelanganaNotForSale@trspartyonline@KTRTRSpic.twitter.com/bQd0LvBjBR
At Peddammul mandal headquarters in Vikarabad district, the protest was organised led by Municipal Chairman Rammohan Reddy and poured milk to the portrait of Tandur MLA Pilot Rohit Reddy for alerting the police to bust a covert operation by the Bharatiya Janata Party.
Meanwhile, the protests were organised by TRS leaders across Khammam district. At Elkanur Village, TRS leaders burnt the effigy of Prime Minister Narendra Modi and criticised him for trying to topple the TRS government in Telangana.
In Asifabad district headquarters, the TRS organised a massive protest in the town and burnt the effigy of Narendra Modi. MLAs Koneru Konappa and Aathram Sakku, ZP chairperson Kova Laxmi and others were present. (NSS)
తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునే దమ్ములేక బిజెపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ నిడమానూరు మండల కేంద్రంలో రాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ నాయకులు.#TelanganaNotForSalepic.twitter.com/zJnK29LPrf
కోట్ల రూపాయలతో సిగ్గులేకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేసిన బీజేపీ వైఖరికి నిరసనగా మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.#TelanganaNotForSale@KTRTRSpic.twitter.com/pAl5xgkQ3m
టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ పార్టీ వైఖరిని ఖండిస్తూ మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. pic.twitter.com/LGaXMS2uYv
తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చేసిన దుర్మార్గానికి నిరసనగా నల్గొండ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది pic.twitter.com/cpM3R8Xv9u
నిన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలుగురు టీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి 400 కోట్లతో కొనుగోలు చేసే కుట్రను నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారిగడ్డ గ్రామలో బీజేపీ శవయాత్ర నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది@trspartyonline#TelanganaNotForSalepic.twitter.com/kidCws10gd
కోట్ల రూపాయల నగదు, పదవుల ఆశ చూపి టిఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలకు ఖండిస్తూ.. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ టిఆర్ఎస్ నాయకులు.#TelanganaNotForSalepic.twitter.com/OTIoL1uUxv
తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలానే కుతంత్రంతో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి వందల కోట్లతో ప్రలోభ పెట్టడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.#TelanganaNotForSalepic.twitter.com/TGitEBPQqS
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 5, 6వ వార్డుల్లో మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.@KTRTRS@trspartyonline@TelanganaCMOpic.twitter.com/qPtg2mCIyE
తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునే దమ్ములేక బిజెపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వద్దరాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి. pic.twitter.com/c4TQdjUYSp
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో స్ధానిక కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నాయకులతో కలిసి మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ నేతలు@KTRTRS@trspartyonlinepic.twitter.com/7o0FrOEMGZ
తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలానే కుతంత్రంతో, నలుగురు ఎమ్మెల్యేలకి 4వందల కోట్లతో ప్రలోభ పెట్టడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో బీజేపీ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.#TelanganaNotForSalepic.twitter.com/bFqg9jhnBS
తెరాస పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ పార్టీ వైఖరిని ఖండిస్తూ ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో తెరాస నాయకులతో కలిసి మోడీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. pic.twitter.com/nM1Avmkfn8
Hyderabad, Aug 11 (Maxim News): Actor and politician Prakash Raj has expressed strong displeasure after officials removed his name from the Bengaluru electoral roll during the Special Intensive Revision process. Here To Join Us On WhatsApp Prakash Raj said his name was among those deleted from the revised voter list in Bengaluru. He questioned the…
Hyderabad, Aug 11 (Maxim News) : BRS working president KTR has accused the Telangana government of handing over valuable land to a company for a fraction of its alleged market value. Here To Join Us On WhatsApp KTR alleged that the government allotted five acres worth about ₹200 crore to Tesseract for only ₹7 crore.…
Hyderabad, Aug 11 (Maxim News): It is known that BRS leader Manne Krishank has exposed the scam of Tesseract Advanced Systems Private Limited, a company owned by CM Revanth Reddy’s brother Anumula Kondal Reddy. In this context, BRS Working President KTR spoke to the media and revealed the details of the scam in detail. Here…
Internet/Hyderabad, Aug 11 (Maxim News) A major fire broke out at Libya’s Zawiya oil refinery after an unknown attacker targeted the facility with a drone. Here To Join Us On WhatsApp The strike hit the refinery west of Tripoli on Monday evening. It marked the third reported attack in the area within two days. Libya’s…
New Delhi / Hyderabad, Aug 11 (Maxim News) : India ranked first globally in ship recycling in 2025, with its global share rising to 35.4 percent. Here To Join Us On WhatsApp The figure marks a strong increase from 30.1 percent in 2024. India also recorded major growth in its overall ship recycling volume. The…